Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరి నుంచి 50 శాతం నీటిని ఇవ్వండి.. తెలంగాణ విజ్ఞప్తి

సెల్వి
మంగళవారం, 16 జులై 2024 (20:33 IST)
గోదావరి నది నుంచి 50 శాతం నీటిని రాష్ట్రానికి కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్‌డబ్ల్యూడీఏను కోరింది. నదీజలాల భాగస్వామ్యం, రాష్ట్ర సంబంధిత సాగునీటి సమస్యలపై ఎన్‌డబ్ల్యూడీఏ రాష్ట్ర నీటిపారుదల అధికారులతో సమావేశం నిర్వహించింది. 
 
నాగార్జున సాగర్ డ్యామ్‌ను బ్యాలెన్స్‌డ్ రిజర్వాయర్‌గా ఉపయోగించడంపై కూడా ప్రభుత్వం అభ్యంతరాలు లేవనెత్తింది. వివిధ కారణాల వల్ల నదీజలాల వినియోగంలో ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్లను రాష్ట్ర అధికారులు వివరించారు. 
 
రాష్ట్ర ప్రత్యేక నీటి వివాదాలను పరిష్కరించకుండా నదుల అనుసంధాన ప్రాజెక్టును చేపట్టడంపై అధికారులు ఎన్‌డబ్ల్యూడీఏని ప్రశ్నించారు. బచావత్ అవార్డు తీర్పు వెలువడే వరకు రాష్ట్ర అధికారులు సాగర్ డ్యామ్‌ను బ్యాలెన్స్‌డ్ రిజర్వాయర్‌గా ఉపయోగించకూడదని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments