Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో రేపటి నుంచి బెండు తీయనున్న ఎండలు!

ఠాగూర్
గురువారం, 27 మార్చి 2025 (10:13 IST)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి ఎండలు మండిపోనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ హెచ్చరిక చేసింది. పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 41 నుంచి 42 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని తెలిపింది. 
 
ప్రధానంగా ఆసిఫాబాద్, ములుగు, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, ఖమ్మం, సూర్యాపేట, పాలమూరు, హన్మకొండ, వరంగల్, నల్గొండ, జనగాం, యాదాద్రి భవనగిరి జిల్లాల్లో ఈ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. 
 
ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట బయటకు రావొద్దని హెచ్చరించింది. కాగా, బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామపురంలో అత్యధికంగా 40.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments