తెలంగాణాలో రేపటి నుంచి బెండు తీయనున్న ఎండలు!

ఠాగూర్
గురువారం, 27 మార్చి 2025 (10:13 IST)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి ఎండలు మండిపోనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ హెచ్చరిక చేసింది. పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 41 నుంచి 42 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని తెలిపింది. 
 
ప్రధానంగా ఆసిఫాబాద్, ములుగు, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, ఖమ్మం, సూర్యాపేట, పాలమూరు, హన్మకొండ, వరంగల్, నల్గొండ, జనగాం, యాదాద్రి భవనగిరి జిల్లాల్లో ఈ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. 
 
ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట బయటకు రావొద్దని హెచ్చరించింది. కాగా, బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామపురంలో అత్యధికంగా 40.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments