Webdunia - Bharat's app for daily news and videos

Install App

Telangana: 5.80 కిలోల గంజాయి చాక్లెట్ల స్వాధీనం-నిందితుడి అరెస్టు

సెల్వి
బుధవారం, 23 ఏప్రియల్ 2025 (09:07 IST)
ఖమ్మం ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారులు ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఆకస్మిక సోదాలు నిర్వహించి 5.80 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
 
గుర్రాలపాడు సమీపంలోని వినాయక గ్రానైట్ ఫ్యాక్టరీ వెనుక ఉన్న ఇళ్లలో సోదాలు నిర్వహించగా, బానోత్ హరియా అనే వ్యక్తి ఇంట్లో గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ బి చంద్రమోహన్ తెలిపారు. 
 
నిందితులు ఒడిశా నుండి గంజాయి చాక్లెట్లను కొనుగోలు చేసి స్థానికంగా విక్రయించేవారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సోదాల్లో ఎక్సైజ్ శాఖ సిబ్బంది ఆర్ సురేంద్ర కుమార్, ఎస్ కె మౌలకర్, బి గురుప్రసాద్, బి నరసింహ, బి భద్రమ్మ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments