Webdunia - Bharat's app for daily news and videos

Install App

Teenage boy: క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు.. వడదెబ్బతో మృతి

సెల్వి
మంగళవారం, 20 మే 2025 (19:47 IST)
తెలంగాణలో వడదెబ్బ కారణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణ, ఆదిలాబాద్ న్యూ కాలనీలోని ఒక మైదానంలో క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయిన షేక్ అమన్ అనే యువకుడు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. 
మంగళవారం బోత్ మండల కేంద్రంలోని న్యూ కాలనీలో క్రికెట్ ఆడుతూ 18 ఏళ్ల బాలుడు వడదెబ్బతో మరణించాడు.
 
షేక్ అమన్ వరుసగా మూడో రోజు కూడా మైదానంలో క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడని స్థానికులు తెలిపారు. అతనికి వాంతులు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను తుది శ్వాస విడిచాడు. అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments