Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పని చేస్తే సీఎస్‌తో అధికారులందరినీ జైలుకు పంపిస్తాం : సుప్రీంకోర్టు

ఠాగూర్
బుధవారం, 16 ఏప్రియల్ 2025 (14:55 IST)
హైదరాబాద్ నగరంలోని కంచి గచ్చిబౌలిలో అభయారణ్యంలోని చెట్లను ముందస్తు అనుమతులు లేకుండా నరికినట్టు తేలితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా అధికారులందరినీ జైలుకు పంపిస్తామని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు గచ్చిబౌలి భూముల వివాదంపై బుధవారం జరిగిన విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయి సారథ్యంలోని ధర్మాసనం పై విధంగా స్పందించింది. 
 
కంచి గచ్చిబౌలి అభయారణ్యంలోని చెట్లను కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా లేదా అన్నది స్పష్టం చేయాలని ధర్మాసనం వ్యాఖ్యానించారు. రూ.10 వేల కోట్లకు మార్టిగేజ్ చేశారని సీఈసీ నివేదికలో పొందుపరిచిన వివరాలను అమికస్ క్యూరీ కోర్టు దృష్టికి తీసుకురాగా, చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా లేదా అనేది తమకు ముఖ్యమని, ఆ భూముల మార్టిగేజ్ విషయం తమకు అనవసరమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు ఆలకించిన ధర్మాసనం.. తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments