Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీఐపీ బందోబస్తుకు వెళ్తే.. ఏఎస్ఐపై దాడి చేసిన కుక్కలు

సెల్వి
మంగళవారం, 22 అక్టోబరు 2024 (09:41 IST)
అలంపూర్‌లో జోగులాంబ దేవాలయం వద్ద వీఐపీ బందోబస్తు కోసం గుమిగూడిన పోలీసు సిబ్బందిపై వీధికుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో బాషా అనే ఏఎస్‌ఐ గాయపడగా వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలంపూర్‌లో వీధికుక్కల బెడద పెరిగిపోవడంతో ఆలయానికి వచ్చిన భక్తులు ఆందోళనకు దిగారు. 
 
అధికారులు చర్యలు తీసుకుని పరిస్థితిని అదుపు చేయాలని పలువురు కోరుతున్నారు. కర్ణాటక నుంచి శ్రీశైలానికి కాలినడకన వెళ్లే యాత్రికులు తుంగభద్ర నది, చుట్టుపక్కల నల్లమల అడవుల్లో కుక్కలను వదిలేయడం ఈ సమస్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు. వీధికుక్కల బెడదపై అధికారులు స్పందించి ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments