Webdunia - Bharat's app for daily news and videos

Install App

మియాపూర్‌ లాడ్జిలో శవమై కనిపించిన టీచర్.. ఏం జరిగింది?

సెల్వి
బుధవారం, 29 మే 2024 (15:39 IST)
హైదరాబాద్ మియాపూర్‌లోని ఓ లాడ్జిలో పాఠశాల ఉపాధ్యాయుడు శవమై కనిపించాడు. వివరాల్లోకి వెళితే.. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన జై ప్రకాష్ తుల్లే (30) రెండు రోజుల క్రితం తన స్వగ్రామం నుంచి కూకట్‌పల్లిలో తన సోదరిని కలిసేందుకు వచ్చాడు. 
 
శనివారం మధ్యాహ్నం తన సోదరి ఇంటి నుంచి బయలుదేరి మియాపూర్‌లోని లాడ్జిలోకి వచ్చాడు. ఆదివారం శవమై కనిపించాడు. అతడు విషం సేవించి బలవన్మరణానికి పాల్పడి వుంటాడని తెలుస్తోంది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదైంది. దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments