Webdunia - Bharat's app for daily news and videos

Install App

మియాపూర్‌ లాడ్జిలో శవమై కనిపించిన టీచర్.. ఏం జరిగింది?

సెల్వి
బుధవారం, 29 మే 2024 (15:39 IST)
హైదరాబాద్ మియాపూర్‌లోని ఓ లాడ్జిలో పాఠశాల ఉపాధ్యాయుడు శవమై కనిపించాడు. వివరాల్లోకి వెళితే.. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన జై ప్రకాష్ తుల్లే (30) రెండు రోజుల క్రితం తన స్వగ్రామం నుంచి కూకట్‌పల్లిలో తన సోదరిని కలిసేందుకు వచ్చాడు. 
 
శనివారం మధ్యాహ్నం తన సోదరి ఇంటి నుంచి బయలుదేరి మియాపూర్‌లోని లాడ్జిలోకి వచ్చాడు. ఆదివారం శవమై కనిపించాడు. అతడు విషం సేవించి బలవన్మరణానికి పాల్పడి వుంటాడని తెలుస్తోంది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదైంది. దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ "కల్కి" అవతారం విరామం వరకు ఎలా ఉందంటే...

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments