Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 13న ఎన్నికలు - తెలంగాణలో రూ.10కోట్ల నగదు స్వాధీనం..

సెల్వి
గురువారం, 21 మార్చి 2024 (18:57 IST)
తెలంగాణ రాష్ట్రంలో మే 13న లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో పోలీసులు ఇప్పటివరకు రూ.10 కోట్ల నగదును స్వాధీనం చేసుకోగా, సీసీటీవీల ద్వారా మద్యం రవాణాను పర్యవేక్షించాలని హైదరాబాద్‌లోని పోలీస్ శాఖ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆదేశించింది. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో లైసెన్స్ లేని ఆయుధాలు, పేలుడు పదార్థాలు, జిలెటిన్ స్టిక్స్, బంగారాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుపై వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నిర్వహించిన సమావేశంలో ఈ విషయం వెల్లడైంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను సమర్థవంతంగా అమలు చేసేందుకు సమన్వయంతో పని చేయాలని ఆమె కోరారు. 
 
ఈ సమావేశంలో పోలీసు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, అటవీ, రెవెన్యూ, రవాణా తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల స్ఫూర్తితో రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ మరింత సమర్ధవంతంగా పని చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments