Webdunia - Bharat's app for daily news and videos

Install App

2011 రైల్ రోకో కేసు.. కేసీఆర్‌కు ఊరట.. వచ్చేనెల 18కి వాయిదా

సెల్వి
మంగళవారం, 25 జూన్ 2024 (17:49 IST)
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు హైకోర్టు మంగళవారం ఊరట ఇచ్చింది. 2011 రైల్ రోకో కేసులో కేసీఆర్ పై విచారణపై హైకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి, విచారణను వచ్చేనెల 18కి వాయిదా వేసింది.
 
రైల్ రోకో కార్యక్రమంలో తాను పాల్గొనలేదని, తనపై తప్పుడు కేసు పెట్టారని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కేసీఆర్‌కు తాత్కాలిక ఉపశమనం కల్పించింది.
 
2011లో తెలంగాణ ఉద్యమంలో రైల్ రోకో నిర్వహించింది టీఆర్ఎస్. అందులో భాగంగా రైల్వే శాఖ కేసు పెట్టింది. ఈ కేసులో కేసీఆర్ పేరు కూడా వుంది. అయితే ఈ కేసులో తన ప్రమేయం లేదని కేసీఆర్ కోర్టుకు తెలిపారు. ఇది తప్పుడు కేసు అని.. దీన్ని కొట్టివేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments