మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం.. పలువురు అమ్మాయిల అరెస్టు

ఠాగూర్
సోమవారం, 22 సెప్టెంబరు 2025 (14:05 IST)
హైదరాబాద్ నగరంలోని ఎస్.ఆర్.నగర్‌లో మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న దందాను స్థానిక పోలీసులు బహిర్గతం చేశారు. ఆ బ్యూటీ స్పా సెంటరుపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి ఇద్దరు యువతులు ఒక నిర్వాహకుడుని, ఒక విటుడుని కూడా పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన విటుడు ఓ శాటిలైట్ చానెల్‌కు విలేకరిగా వ్యవహరిస్తున్నట్టు పోలీసులు విచారణలో గుర్తించారు. 
 
గతంలో కొన్ని స్పా సెంటర్స్‌కి వెళ్లి వీడియోలు తీసి బ్లాక్‌మెయిన్ చేసి ఆయా మసాజ్ సెంటర్ల యజమానుల నుంచి లక్షలాది రూపాయలను వసూలు చేసినట్టు సమాచారం. ఇపుడు వచ్చిన పక్కా సమాచారం మేరకు పోలీసులు మసాజ్ సెంటరుపై దాడి చేసి ఆ రిపోర్టుతోపాటు యువతులను కూడా అరెస్టు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడు కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments