Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో రాష్ట్రపతి రెండు రోజుల పర్యటన- కోటి దీపోత్సవానికి హాజరు

సెల్వి
బుధవారం, 20 నవంబరు 2024 (17:21 IST)
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం నుంచి తెలంగాణలో రెండు రోజుల పర్యటనకు రానున్నట్లు రాష్ట్రపతి భవన్ తెలిపింది. నవంబర్ 21న హైదరాబాద్‌లో జరిగే 'కోటి దీపోత్సవం-2024'లో ముర్ము పాల్గొననున్నట్లు రాష్ట్రపతి భవన్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. నవంబర్ 22న హైదరాబాద్‌లో జరిగే లోకమంతన్-2024లో రాష్ట్రపతి ప్రారంభోపన్యాసం చేస్తారు.
 
ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్, విద్యార్థులు ఇటీవల న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సంభాషించారు. ఎంపికైన నలుగురు విద్యార్థులకు రాష్ట్రపతిని కలిసే అవకాశం లభించింది.
 
ప్రతి యేటా శీతాకాల విడిదిగా తెలంగాణకు రాష్ట్రపతి పర్యటించడం ఆనవాయితీ. శీతాకాల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లో రాష్ట్రపతి రెండు రోజుల పర్యటన చేపట్టనున్నారు. రాష్ర్టపతి ద్రౌపది ముర్ము పర్యటన ఈ నెల 21, 22వ తేదీల్లో ఉండనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments