Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యో.. మేం వేసిన ఓట్ల వల్ల కేసీఆర్ ప్రభుత్వం పడిపోయిందా? ప్రజలు మెసేజ్

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2023 (19:59 IST)
ప్రభుత్వం పోవాలంటూ ఒకసారి ఓట్లు వేసాక.. అయ్యో మేం వేసిన ఓట్లు వల్ల కేసీఆర్ ప్రభుత్వం పోయిందా అని ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు వేసిన జనం సందేశాలు పంపుతున్నారట. ఈ మాట తెలంగాణ మాజీమంత్రి కేటీఆర్ చెప్పారు. ఈరోజు అంబేద్కర్ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
 
ప్రతి ఎన్నికలోనూ అనుకున్న ఫలితాలు రావనీ, ఒక్కోసారి మనం అనుకోనివి ఎదురవుతుంటాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినవారు తాము వేసిన ఓట్ల వల్ల కేసీఆర్ ప్రభుత్వం పోయిందా అంటూ తమకు సందేశాలను పంపుతున్నారని చెప్పారు. ఓటమి పాలైనంత మాత్రాన బాధపడేది ఏమీలేదనీ, కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కోసం తాము ప్రజల పక్షాన నిలబడి మాట్లాడతామని చెప్పారు.
 
పార్టీ పరాజయం పాలైందని ఆవేదన చెందనక్కర్లేదని, తప్పకుండా మన ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ధైర్యం చెప్పారు. మరోవైపు కేసీఆర్ బస చేసి వున్న ఫామ్ హౌసుకి చింతమడక ప్రజలు పెద్దఎత్తున వెళ్లి ఆయనను సందర్శించి జైకొట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments