Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేడారం జాతర : నిలువెత్తు బంగారం మొక్కుబడి.. ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవచ్చు..

సెల్వి
గురువారం, 8 ఫిబ్రవరి 2024 (20:44 IST)
మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం అయ్యింది. ఈ నేపథ్యంలో భక్తుల కానుకలను ఆన్ లైన్ ద్వారా చెల్లించే వెసులుబాటును ఆలయ అధికారులు కల్పించారు. ఈ సౌకర్యాన్ని మంత్రి కొండా సురేఖ బుధవారం ప్రారంభించారు.
 
మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ప్రభుత్వం అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించే వెసులుబాటు కల్పించింది. నిలువెత్తు బంగారం మొక్కుబడి కోసం రూ.60 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అలాగే మేడారం ప్రసాదాన్ని పోస్టు ద్వారా పొందే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు సమాచారం. 
 
కాగా, మేడారం జాతర బుధవారం ప్రారంభమైంది. జాతర మొదటి దశ గుడిమెలిగె పండుగతో ప్రారంభమైంది. మహా జాతరకు రెండు వారాల ముందు గుడిమెలగె తంతు నిర్వహిస్తారు. గుడిమెలిగెలో భాగంగా మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
 
రెండేళ్లకోసారి జరిగే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం ఉత్సవాలు ఈ నెల 21న ప్రారంభమై నాలుగు రోజుల పాటు కొనసాగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments