Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నం వండిపెట్టలేదని రూమ్‌మేట్‌ను కొట్టి చంపేశారు..

సెల్వి
సోమవారం, 8 ఏప్రియల్ 2024 (23:18 IST)
హైదరాబాద్ జీడిమెట్లలో రూమ్‌మేట్‌ను హత్య చేశారు. అన్నం వండలేదనే పాపానికి 38 ఏళ్ల వ్యక్తిని అతని రూమ్‌మేట్స్ కొట్టి చంపారు. ఏప్రిల్ 2వ తేదీ మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌కు చెందిన హన్స్‌రామ్‌ అనే బాధితుడు గతంలో కుత్బుల్లాపూర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. 
 
అతని నిరంతర మద్య వ్యసనం అతని భార్యపై నిరంతర వేధింపులకు దారితీసింది. ఇక వేధింపులు భరించలేక, పుట్టింటికి వెళ్లింది. ఆపై హన్స్‌రామ్‌ను వారి ఇంటిని ఖాళీ చేసి బినయ్ సింగ్ గదికి మకాం మార్చాడు.
 
బినయ్ సింగ్ స్థానిక గ్రానైట్ వ్యాపారి వద్ద ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడి గదిలోనే హన్స్‌రామ్ అనే వ్యక్తితో కలిసివున్నాడు. అలాగే అదే గదిలో బీహార్‌కు చెందిన సోనూ తివారీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సందీప్ కుమార్‌లు నివసిస్తున్నారు. 
 
మంగళవారం, పని నుండి తిరిగి వస్తుండగా, మద్యం మత్తులో ఉన్న నిందితులు, అన్నం వండలేదని బినయ్ సింగ్‌పై దాడి చేశారు. ఇంకా వారు హన్స్రామ్‌ను కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments