Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమానం.. భార్య-బిడ్డను హత్యచేసి.. రైలు ముందు నిల్చుని ఆత్మహత్య

సెల్వి
సోమవారం, 22 జులై 2024 (10:04 IST)
భార్యపై అనుమానంతో సికింద్రాబాద్‌లోని బోవెన్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి తన నివాసంలో తన భార్యను, 10 నెలల కుమార్తెను హత్య చేశాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను గుర్తించారు.
 
వివరాల్లోకి వెళితే.. గణేష్ తన భార్య స్వప్న, కుమార్తె నక్షత్రాలను గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత కదులుతున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
భార్య తీరుపై అనుమానం రావడంతో సదరు వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కొన్నేళ్ల క్రితం మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఈ కుటుంబం సికింద్రాబాద్‌లో నివాసం వుంటుంది. నిందితుడు ఆటో డ్రైవర్. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు బోవెన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments