Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమానం.. భార్య-బిడ్డను హత్యచేసి.. రైలు ముందు నిల్చుని ఆత్మహత్య

సెల్వి
సోమవారం, 22 జులై 2024 (10:04 IST)
భార్యపై అనుమానంతో సికింద్రాబాద్‌లోని బోవెన్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి తన నివాసంలో తన భార్యను, 10 నెలల కుమార్తెను హత్య చేశాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను గుర్తించారు.
 
వివరాల్లోకి వెళితే.. గణేష్ తన భార్య స్వప్న, కుమార్తె నక్షత్రాలను గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత కదులుతున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
భార్య తీరుపై అనుమానం రావడంతో సదరు వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కొన్నేళ్ల క్రితం మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఈ కుటుంబం సికింద్రాబాద్‌లో నివాసం వుంటుంది. నిందితుడు ఆటో డ్రైవర్. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు బోవెన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments