తెలంగాణలో ఈగిల్ టీమ్ అదుర్స్.. డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేస్తారా? తాట తీస్తాం..

సెల్వి
శుక్రవారం, 18 జులై 2025 (10:34 IST)
Pub Case
తెలంగాణలో ఈగిల్ టీమ్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వాక్ కోరా, బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే యజమానులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎందుకంటే.. ఈ పబ్ యజమానులు డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్న పబ్బులపై ఈగిల్ కొరడా ఝుళిపిస్తున్న నేపథ్యంలో వాక్ కోరా, బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే అనే ఈ ముగ్గురు యజమానులు కలిసి డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు విచారణలో తేలింది. 
 
ఈ విషయం నిజమేనని పబ్ యజమానులు కలిసి డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు ఒప్పుకోవడంతో ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ డ్రగ్స్ పార్టీ ఏర్పాటులో ఇతర పబ్ యజమానుల పాత్ర ఏమైనా వుందా అనే కోణంలో ఈగల్ టీమ్ విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments