Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 5న కరీంనగర్, రాజన్న-సిరిసిల్లలో కేసీఆర్ పర్యటన

సెల్వి
సోమవారం, 1 ఏప్రియల్ 2024 (11:17 IST)
రైతులను ఓదార్చేందుకు కేసీఆర్ ఏప్రిల్ 5న కరీంనగర్, రాజన్న-సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను పరిశీలించేందుకు ఆయన తన పర్యటనలో భాగంగా సరైన నీటి వసతి లేకపోవడంతో ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు. 
 
ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పొలం బాట యాత్రను ప్రారంభించిన బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు ఏప్రిల్‌ 5న కరీంనగర్‌, రాజన్న-సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను పరిశీలించేందుకు ఆయన తన పర్యటనలో భాగంగా సరైన నీటి వసతి లేకపోవడంతో ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు. 
 
ఆదివారం చంద్రశేఖర్‌రావు జనగాం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించి ఇటీవల కురిసిన అకాల వర్షాలతో సాగునీటికి సరిపడా నీరు అందక పంటలు నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడారు. రైతుల తరపున పోరాడి వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇస్తూ వారిలో విశ్వాసాన్ని నింపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments