Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ బిర్యానీలో కప్ప ... షాకైన విద్యార్థులు

ఠాగూర్
ఆదివారం, 20 అక్టోబరు 2024 (18:43 IST)
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలోని మెస్‌లో చికెన్ బిర్యానీ వడ్డించారు. ఈ బిర్యానీలో చిన్నపాటి కప్ప వచ్చింద. దీన్ని చూసిన విద్యార్థులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. బిర్యానీలో కప్ప వచ్చిన విషయంపై మెస్ ఇన్‍‌చార్జికి ఫిర్యాదు చేసినా చేసి, బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. పైగా, బిర్యానీలో వచ్చిన కప్పను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. ఈ సంఘటన ఈ నెల 16వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments