Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ బిర్యానీలో కప్ప ... షాకైన విద్యార్థులు

ఠాగూర్
ఆదివారం, 20 అక్టోబరు 2024 (18:43 IST)
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలోని మెస్‌లో చికెన్ బిర్యానీ వడ్డించారు. ఈ బిర్యానీలో చిన్నపాటి కప్ప వచ్చింద. దీన్ని చూసిన విద్యార్థులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. బిర్యానీలో కప్ప వచ్చిన విషయంపై మెస్ ఇన్‍‌చార్జికి ఫిర్యాదు చేసినా చేసి, బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. పైగా, బిర్యానీలో వచ్చిన కప్పను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. ఈ సంఘటన ఈ నెల 16వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్.." అంటున్న చై - శోభిత

అక్టోబర్ 25న రాబోతోన్న "నరుడి బ్రతుకు నటన".. సక్సెస్ చెయ్యండి ప్లీజ్

"లవ్ రెడ్డి" స్వచ్ఛమైన ప్రేమకథ.. ఎంతటి రాతి గుండెనైనా కరిగించే క్లైమాక్స్

జై హనుమాన్ కోసం హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి

కుటుంబ సమేతంగా చూడదగ్గ వెబ్ సిరీస్.. ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాఫీలో నెయ్యి వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ఖర్జూరం పాలుని పవర్ బూస్టర్ అని ఎందుకు అంటారు?

మహిళలకు సానుకూల దృక్పథం చాలా అవసరం.. ఏం చేయాలి?

జీరా వాటర్ ఎందుకు తాగాలో తెలుసా?

గుండెలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా చేయాల్సినవి ఏమిటి?

తర్వాతి కథనం
Show comments