Webdunia - Bharat's app for daily news and videos

Install App

విషయం చెప్పండి .. ఓవర్ యాక్షన్ చెయొద్దు : హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Video)

ఠాగూర్
సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (13:13 IST)
హైదరాబాద్ నగరంలోని అక్రమ నిర్మాణాలను తొలగించేందు ఆ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో ఓ స్వతంత్ర బాడీని ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు కమిషనర్‌గా రంగనాథ్‌ను ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆయన మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. 
 
ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీలోని ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమయ్యారు. ముఖ్యంగా, ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితుల అభిప్రాయాలను రంగనాథ్ తెలుసుకుంటున్నారు. ఆ సమయంలో ఐలాపూర్ గ్రామ వాసి, సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీం... హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో మాట్లాడుతుండగా ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. 
 
ఆ సమయంలో తెలుగు వచ్చా అంటూ రంగనాథ్‌ను ముఖీం ప్రశ్నించారు. మీరు చెప్పేది మీరు చెప్పండి.. ఓవర్ యాక్షన్ చెయొద్దంటూ అంటూ ముఖీంను హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments