Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదీ బిర్యానీ తిని అస్వస్థతకు గురైన యువకుడు.. ఏమైందంటే?

సెల్వి
శుక్రవారం, 15 నవంబరు 2024 (15:14 IST)
హైదరాబాద్‌లోని హోటల్స్‌లో నాణ్యత కొరవడింది అనేందుకు ఈ ఘటనే నిదర్శనం. 23 ఏళ్ల యువకుడు శుక్రవారం నేరేడ్‌మెట్‌లోని గ్రీన్ బావర్చి హోటల్‌లో చికెన్ బిర్యానీ తిన్న తర్వాత అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం మల్కాజిగిరి ఏరియా ఆసుపత్రిలో చేరాడు. తీవ్ర వాంతులు, విరేచనాలు, జ్వరంతో యువకుడు చికిత్స పొందుతున్నాడు.
 
నవంబర్ 14 సాయంత్రం నెరెడ్‌మెట్‌లోని గ్రీన్ బావర్చిలో చికెన్ బిర్యానీ తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యానని బాధితుడు తెలిపాడు. దయచేసి ఆహార నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహించిన సదరు హోటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆహార భద్రత కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. 
Patient

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Tej: పేరెంట్స్‌తో విషయాలు పంచుకునేలా పిల్లలుండాలి - సాయి దుర్గ తేజ్

విశ్వప్రసాద్, డైరెక్టర్ కార్తీక్ రెండు పిల్లర్ లా మిరాయ్ రూపొందించారు : తేజ సజ్జా

Kantara 1: రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 కోసం సాంగ్ రికార్డ్ చేసిన దిల్‌జిత్

Komati reddy: సినెటేరియా ఫిలిం ఫెస్టివల్ వెబ్ సైట్ ప్రారంభించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Manoj: నన్నే కాదు నా కుటుంబాన్ని నిలబెట్టి ఆయనే : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mustard oil: ఆవనూనెతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా..?

Coconut Milk: జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments