Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదీ బిర్యానీ తిని అస్వస్థతకు గురైన యువకుడు.. ఏమైందంటే?

సెల్వి
శుక్రవారం, 15 నవంబరు 2024 (15:14 IST)
హైదరాబాద్‌లోని హోటల్స్‌లో నాణ్యత కొరవడింది అనేందుకు ఈ ఘటనే నిదర్శనం. 23 ఏళ్ల యువకుడు శుక్రవారం నేరేడ్‌మెట్‌లోని గ్రీన్ బావర్చి హోటల్‌లో చికెన్ బిర్యానీ తిన్న తర్వాత అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం మల్కాజిగిరి ఏరియా ఆసుపత్రిలో చేరాడు. తీవ్ర వాంతులు, విరేచనాలు, జ్వరంతో యువకుడు చికిత్స పొందుతున్నాడు.
 
నవంబర్ 14 సాయంత్రం నెరెడ్‌మెట్‌లోని గ్రీన్ బావర్చిలో చికెన్ బిర్యానీ తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యానని బాధితుడు తెలిపాడు. దయచేసి ఆహార నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహించిన సదరు హోటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆహార భద్రత కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. 
Patient

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments