Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోమోస్ తిని ఫుడ్ పాయిజన్ -మహిళ మృతి.. 20మందికి అస్వస్థత

సెల్వి
సోమవారం, 28 అక్టోబరు 2024 (15:47 IST)
హైదరాబాదులోని ప్రముఖ రెస్టారెంట్స్‌లో ఆహారం నాణ్యత కరువైంది. బిర్యానీల్లో జెర్రీలు, కప్పలు కనబడిన దాఖలాలున్నాయి.

తాజాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో రోడ్డు పక్కన ఉన్న ఫుడ్‌స్టాల్‌లో మోమోస్ తిని ఫుడ్ పాయిజన్ కావడంతో ఓ మహిళ చనిపోగా, మరో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. 
 
గత శుక్రవారం మోమోస్‌ తిని అస్వస్థతకు గురైన బాధితులు సోమవారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫుడ్ స్టాల్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బింగ్ ప్రారంభించిన వెంకటేష్, అనిల్ రావిపూడి చిత్రం సంక్రాంతికి వస్తున్నాం

హ‌నుమంతుని నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోతున్న ర‌ణ‌మండ‌ల‌

సవాల్‌గా తీసుకుని అమ్మ స్ఫూర్తితో పాత్రలో నటించాను: మీనాక్షి చౌదరి

మెగాస్టార్ చిరంజీవికి మెమరబుల్ ఇయర్‌గా 2024

విశాఖలో నాన్నగారి షూటింగ్ రోజులు గుర్తుచేసుకుంటూ డాన్స్ చేసిన సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ సమయాల్లో మంచినీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

అల్లం టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ఇన్‌స్టంట్ నూడుల్స్ తినేవారు తప్పక తెలుసుకోవాల్సినవి

డోజీ సంచలనాత్మక అధ్యయనం: ఏఐ-ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ రోగి ఆరోగ్య పరిస్థితి అంచనా

దాల్చిన చెక్కలో దాగున్న ఆరోగ్య రహస్యాలు

తర్వాతి కథనం
Show comments