Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో ఒక అరటిపండు ధర రూ.100లు... రష్యా టూరిస్ట్ వీడియో వైరల్ (video)

సెల్వి
ఆదివారం, 19 జనవరి 2025 (09:34 IST)
భారతీయ మార్కెట్లలో అరటిపండ్లు సాధారణంగా డజనుకు ఇంతని అమ్ముతుంటారు. ప్రస్తుత ధరలు డజనుకు రూ.60 నుండి రూ.80 వరకు ఉంటాయి. అయితే, ఇటీవల హైదరాబాద్‌లో ఒక రష్యన్ పర్యాటకుడు ఎదుర్కొన్న అసాధారణ అనుభవం అతన్ని ఆశ్చర్యపరిచింది. 
 
ఒక వీధి వ్యాపారి ఒక అరటిపండు రూ.100లకు అమ్మాడు. ఈ విషయాన్ని పర్యాటకుడు సోషల్ మీడియాలో పంచుకున్నాడు. వీడియోలో, రష్యన్ పర్యాటకుడు వీధి వ్యాపారిని పలకరించి, ఒకే అరటిపండు ధర గురించి ఆరా తీస్తాడు. పర్యాటకుడికి ఆ వ్యాపారి ఒక అరటి పండు వంద రూపాయలని సమాధానం ఇస్తాడు. 
 
తాను ఒక అరటిపండు ధర అడుగుతున్నానని పర్యాటకుడు పదే పదే స్పష్టం చేసినప్పటికీ, పర్యాటకుడు అదే ధరను చెప్పాడు. దీంతో పర్యాటకుడు కొనుగోలు చేయడానికి నిరాకరించి వెళ్ళిపోయాడు. 
 
తన పోస్ట్‌లో, యూకేలో అదే ధరకు ఎనిమిది అరటిపండ్లను కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ హైదరాబాద్‌లో, అది కేవలం ఒక అరటిపండ్లకు వందరూపాయలు పలుకుతుందని పర్యాటకుడు పేర్కొన్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments