Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణేష్ విగ్రహాల నిమజ్జనం - భక్తుల కోసం 600 బస్సులు

సెల్వి
మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (08:46 IST)
గణేష్ విగ్రహాల నిమజ్జనం, శోభాయాత్ర దృష్ట్యా, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) సెప్టెంబర్ 17న నగరంలోని వివిధ మార్గాల నుండి హుస్సేన్ సాగర్, దాని పరిసరాలకు దాదాపు 600 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. 
 
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ రోజు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీజీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. 
 
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 30 డిపోల పరిధిలో ఒక్కో బస్‌ డిపో నుంచి 15 నుంచి 30 బస్సులను ఏర్పాటు చేశామన్నారు. 
 
ప్రత్యేక బస్సు సర్వీసులకు సంబంధించిన వివరాల కోసం ప్రయాణికులు రాఠీఫైల్ బస్ స్టేషన్‌లో 9959226154, కోటి బస్ స్టేషన్‌లో 9959226160 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments