Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో నాగార్జున పరువు నష్టందావా.. మంత్రి కొండా సురేఖ రిప్లై

ఠాగూర్
బుధవారం, 23 అక్టోబరు 2024 (13:58 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం దావాపై హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణ సాగుతోంది. ఈ కేసులో మంత్రి కొండా సురేఖ తరపున న్యాయవాది గుర్మీత్‌ సింగ్‌ బదులి పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని పరిశీలించిన కోర్టు.. తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 30 తేదీకి వాయిదా వేసింది. 
 
ఇటీవల సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబాన్ని, వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ట దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments