Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్ర తంత్రాలతో ఆరోగ్యం.. దొంగబాబా అరెస్ట్.. ఎక్కడంటే?

సెల్వి
శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (16:46 IST)
దొంగబాబా పేరుతో మంత్ర తంత్రాలు చేస్తానని వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ (సౌత్-ఈస్ట్) బృందం స్థానిక పోలీసులతో బండ్లగూడలో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వ్యక్తి బండ్లగూడలోని జహంగీరాబాద్‌కు చెందిన ఇలియాస్ అహ్మద్ అలియాస్ మహ్మద్ ఇలియాస్ (42) అని తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌కు చెందిన అహ్మద్‌ అనే వ్యక్తి జీవనోపాధి కోసం 2012లో హైదరాబాద్‌కు వచ్చి మాయమాటలతో సమస్యలకు పరిష్కారం చూపుతాననే ముసుగులో ప్రజలను మోసం చేయడం ప్రారంభించాడు.
 
సమస్యలకు ఉపశమనం, పరిష్కారాలను అందిస్తానని హామీ ఇచ్చి చాలామందిని మోసం చేశాడు. సమస్యలు పరిష్కారం కానప్పటికీ, అతను ప్రజల నుండి మరింత డబ్బు డిమాండ్ చేస్తూనే ఉన్నాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అతడి నుంచి మాయమాటలు చేసిన ఫొటోలు, దారాలు, రూ.8 వేల నగదు, మొబైల్‌ ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments