జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

ఠాగూర్
మంగళవారం, 21 అక్టోబరు 2025 (16:32 IST)
హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉపఎన్నికకు సంబంధించి నామినేషన్ల గడువు మంగళవారంతో ముగిసింది. ఈ గడువు ముగిసే సమయానికి మొత్తం 150కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అలాగే, ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్రులు, రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) బాధిత రైతులు, ఓయూ, నిరుద్యోగ సంఘాల నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. 
 
మంగళవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత నుంచి గేటు లోపల ఉన్నవారికే నామినేషన్‌ వేసేందుకు అనుతించారు. దాఖలైన నామినేషన్లను రేపటి నుంచి రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరాం పరిశీలించనున్నారు. ఈ నెల 24వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు గడువు ఉంది. నవంబరు 11వ తేదీ ఈ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. కాగా, బీఆర్ఎస్‌కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మాంగటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments