Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hyderabad: భార్యాభర్తల గొడవలు నాలుగు గోడలకే పరిమితం కాదు.. హత్యల వరకు వెళ్తున్నాయ్!

సెల్వి
శుక్రవారం, 25 జులై 2025 (13:50 IST)
Crime
భార్యాభర్తల గొడవలు ప్రస్తుతం నాలుగు గోడలకే పరిమితం కావట్లేదు. ఈ గొడవలు హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా హైదరాబాదులో ఘోరం జరిగింది. మేనకోడలిపై పుట్టినరోజు వేడుకలో భార్యను ఓ భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. హైదరాబాద్‌ శివారుప్రాంతం అబ్దుల్లాపూర్‌ మెట్టులో ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హతమార్చాడు. పుట్టినరోజు వేడుకల్లో కేక్ కట్ చేస్తుండగా.. కత్తితో భార్య పీక కోశాడు. 
 
ఈ ఘటనలో తీవ్రగాయమైన మహిళ ప్రాణాలు కోల్పోయింది. భార్యాభర్తల మధ్య విబేధాలున్నాయని.. వీరిద్దరూ చాలాకాలం పాటు సపరేటుగా వున్నారు. భార్య సమ్మక్క ఇటీవలే భర్తతో గొడవపడి అబ్దుల్లాపూర్ మెట్టులో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటుంది. భార్యపై కోపంతో రగిలిపోయిన భర్త శ్రీనివాస్ సూర్యాపేట నుంచి వచ్చి భార్యను హత్య చేసి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments