Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో చైన్ స్నాచింగ్‌ల్లా మొబైల్ స్నాచింగ్‌- నలుగురి అరెస్ట్

సెల్వి
మంగళవారం, 2 జులై 2024 (22:58 IST)
చైన్ స్నాచింగ్‌ల్లా ప్రస్తుతం మొబైల్ స్నాచింగ్‌లు పెరిగిపోయాయి. చేతిలో మొబైల్ ఫోన్ వుంటే చాలు.. దాన్ని పక్కా ప్లాన్‌తో లాక్కెళ్లే దొంగల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా హైదరాబాదులో చోరీలకు పాల్పడుతున్న నలుగురిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, నాలుగు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
అరెస్టయిన వ్యక్తులు స్టీవ్ జాసన్ (19), వేముల సాయి సంతోష్ (19), ఓర్సు గణేష్ అలియాస్ ఘని (19)లుగా గుర్తించారు. స్టీవ్ జాసన్ గతంలో గోపాలపురంలో ఓ కేసులో చిక్కుకున్నాడు. వీరిపై ఇప్పటికే కేసులున్నారు. వీరు ఖర్చుల కోసం బైక్‌లు దొంగిలించడంతోపాటు మొబైల్‌ ఫోన్లు లాక్కునేవారు. ఎత్తుకెళ్లిన మొబైల్స్‌ను సంతోష్‌, గణేష్‌లకు విక్రయించేవారు. 
 
జూన్ 25న సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ హైస్కూల్ వద్ద రైడ్ కన్ఫర్మేషన్ కోసం ఓ కస్టమర్ క్యాబ్ పక్కన మొబైల్‌ని చూస్తుండగా, ఇద్దరూ బైక్‌పై అతని వద్దకు వచ్చి, మొబైల్ లాక్కొని అక్కడ నుండి వేగంగా పారిపోయారు. దీనిపై సదరు కస్టమర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలోనా.. పేరెంట్స్ అలెర్ట్: సాయి ధరమ్ తేజ్

ప్రభాస్‌కు పెళ్లి చేయాలని మాకూ వుంది.. కానీ టైం రావాలి: శ్యామలాదేవి

రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments