Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kushaiguda: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మంటలు.. ఎవరికి ఏమైంది?

సెల్వి
బుధవారం, 19 ఫిబ్రవరి 2025 (12:09 IST)
టీఎస్సార్టీసీకి చెందిన రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంగళవారం రాత్రి, కుషాయిగూడ బస్ డిపోలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక బస్సులో మంటలు చెలరేగి, ఆ బస్సులు దగ్గరగా ఉండటం వల్ల త్వరగా మరొక బస్సుకు వ్యాపించాయి. ఈ ఘటనలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. వెంటనే అధికారులు అప్రమత్తమై.. అగ్నిమాపక దళానికి సమాచారం అందజేశారు.
 
అగ్నిమాపక అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. దీంతో మరింత నష్టం జరగకుండా నిరోధించడం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు లేదా మరణాలు సంభవించలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా దర్యాప్తులో ఉన్నాయి. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments