Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kushaiguda: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మంటలు.. ఎవరికి ఏమైంది?

సెల్వి
బుధవారం, 19 ఫిబ్రవరి 2025 (12:09 IST)
టీఎస్సార్టీసీకి చెందిన రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంగళవారం రాత్రి, కుషాయిగూడ బస్ డిపోలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక బస్సులో మంటలు చెలరేగి, ఆ బస్సులు దగ్గరగా ఉండటం వల్ల త్వరగా మరొక బస్సుకు వ్యాపించాయి. ఈ ఘటనలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. వెంటనే అధికారులు అప్రమత్తమై.. అగ్నిమాపక దళానికి సమాచారం అందజేశారు.
 
అగ్నిమాపక అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. దీంతో మరింత నష్టం జరగకుండా నిరోధించడం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు లేదా మరణాలు సంభవించలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా దర్యాప్తులో ఉన్నాయి. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments