Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదృశ్యమైన ఏడేళ్ల బాలిక- బ్యాగులో కుక్కివున్న స్థితిలో..?

సెల్వి
మంగళవారం, 15 అక్టోబరు 2024 (20:29 IST)
శనివారం నుంచి అదృశ్యమైన ఏడేళ్ల బాలిక మృతదేహం మంగళవారం మేడ్చల్‌లోని గుండ్లపోచంపల్లిలో బ్యాగులో కుక్కివున్న స్థితిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలైన బాలిక కుటుంబం పని కోసం ఏడు నెలల క్రితం ఆదిలాబాద్‌ నుంచి నగరానికి వచ్చి సూరారంలో ఉంటోంది. ఆమె తల్లిదండ్రులు భవన నిర్మాణ కార్మికులు. 
 
ఈ నేపథ్యంలో అక్టోబర్ 12న బాలిక కనిపించకుండా పోయిందని, దీంతో కుటుంబ సభ్యులు సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గుండ్లపోచంపల్లిలోని బాసరగడిలో బ్యాగులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఘటనాస్థలికి వెళ్లే రహదారుల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments