Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాస్య నందిత అంతిమ యాత్ర-పాడె మోసిన హరీశ్ రావు

సెల్వి
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (20:04 IST)
Harish Rao
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అంతిమ యాత్ర కార్ఖానాలోని ఆమె నివాసం నుంచి ప్రారంభమైంది. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. 
 
తూర్పు మారేడ్‌పల్లి శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. లాస్య నందిత అంతిమ యాత్రలో బీఆర్‌ఎస్‌ నాయకులు హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి బరువెక్కిన హృదయాలతో పాల్గొన్నారు. 
 
దీనికి సంబంధించిన వీడియోను బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments