Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాసంగి సీజన్‌ రైతు బంధు విడుదలకు సీఎం రేవంత్ సమ్మతం

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (11:31 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పారు. ఎన్నికల ముందు యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు నిధుల విడుదలకు గత ప్రభుత్వం ప్రయత్నించినా అనివార్య కారణాల వల్ల నిధుల విడుదల సాధ్యంకాలేదు. ఇపుడు ఈ నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం ట్రెజరీలో ఉన్న నిధులను పంట పెట్టుబడి సాయం కింద రిలీజ్ చేసేలా ఆయన సూచించారు. 
 
రైతులకు రైతు భరోసా పథకం కింద ఎకరారు యేటా రూ.15 వేలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. గత ప్రభుత్వంలో బీడు భూములు, భూస్వాములకు కూడా రైతు బంధు పథకం కింద వందల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారని, వీటన్నింటిపై సమీక్షించిన తర్వాతే నీటిని విడుదల చేస్తామని పలువురు కాంగ్రెస్ మంత్రులు, నేతలు ప్రకటించారు. 
 
అయితే, ఇప్పటికిపుడు రైతు భరోసా అమలుకు రూ.11 వేల కోట్లు అవసరమవుతాయని వార్తలు వచ్చాయి. ఆ మొత్తం ఖజానాలో లేకపోవడంతో రైతు భరోసా నిధులు ఇప్పటిలే విడుదల కావంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో రైతులు ఆందోళన చెందారు. ఈ పరిస్థితుల్లో రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments