Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా గడ్డం ప్రసాద్

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2023 (13:58 IST)
Gaddam Prasad
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మరో 9 మంది కేబినెట్ మంత్రుల ప్రమాణస్వీకారంతో తెలంగాణ కేబినెట్ పూర్తిగా పునరుద్ధరణ కాబోతోంది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ ఎంపికయ్యారు. 
 
వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన గడ్డం ప్రసాద్ ఇప్పుడు స్పీకర్‌గా నియమితులయ్యారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తికి స్పీకర్ పదవిని కట్టబెట్టారు. 
 
ప్రసాద్ చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్నారు. 2008లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తర్వాత మంత్రివర్గంలో కూడా చేరారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ కొత్త స్పీకర్‌గా కాంగ్రెస్ పార్టీ ఆయన పేరును ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments