Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా గడ్డం ప్రసాద్

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2023 (13:58 IST)
Gaddam Prasad
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మరో 9 మంది కేబినెట్ మంత్రుల ప్రమాణస్వీకారంతో తెలంగాణ కేబినెట్ పూర్తిగా పునరుద్ధరణ కాబోతోంది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ ఎంపికయ్యారు. 
 
వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన గడ్డం ప్రసాద్ ఇప్పుడు స్పీకర్‌గా నియమితులయ్యారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తికి స్పీకర్ పదవిని కట్టబెట్టారు. 
 
ప్రసాద్ చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్నారు. 2008లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తర్వాత మంత్రివర్గంలో కూడా చేరారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ కొత్త స్పీకర్‌గా కాంగ్రెస్ పార్టీ ఆయన పేరును ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments