Webdunia - Bharat's app for daily news and videos

Install App

Secunderabad: సికింద్రాబాద్‌లో 45కిలోల గంజాయిని స్వాధీనం

సెల్వి
శనివారం, 5 జులై 2025 (17:18 IST)
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలతో ముగ్గురు మహిళలు సహా నలుగురిని ప్రభుత్వ రైల్వే పోలీసులు అరెస్టు చేసి, వారి నుండి 45 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో బాలి అతిష్ పవార్, రోహిత్ గడాజీ, రజని రోహిత్, పద్మ అశోక్ అనే వ్యక్తులను అరెస్టు చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. బాలి అతిష్ పవార్, మరో ముగ్గురు అరెస్టు చేసిన వ్యక్తులతో కలిసి ఒడిశాకు చెందిన భూరా,   ఆశిష్ కుమార్ నుండి గంజాయిని కొనుగోలు చేశారు. "ఆ మహిళలు గంజాయిని ఒడిశాలో తక్కువ ధరకు కొనుగోలు చేసి, మహారాష్ట్రలో ఎక్కువ ధరకు విక్రయించారు. 
 
శుక్రవారం, ఒడిశా నుండి గంజాయిని కొనుగోలు చేసిన నలుగురు వ్యక్తులు రైలులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. వారు మరొక రైలు ఎక్కేందుకు వేచి ఉండగా, సిబ్బంది వారిని పట్టుకున్నారని జీఆర్బీ తెలిపింది. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు అంటూ వర్జిన్ బాయ్స్ టీమ్ ప్రకటన

వార్ 2 కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం పేరు ఓం శాంతి శాంతి శాంతిః

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments