Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి మత్తు.. పెట్రోల్ బంకుకు నిప్పు పెట్టిన ఆకతాయిలు.. ఏమైంది? (video)

సెల్వి
శనివారం, 26 అక్టోబరు 2024 (21:45 IST)
Nacharam
తెలంగాణలో గంజాయి నియంత్రణకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నా.. గంజాయిని వాడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. డ్రగ్స్ నియంత్రణ కోసం ఎన్ని తనిఖీలు చేసినా.. డ్రగ్స్, మత్తు మందులు వాడకం తగ్గట్లేదు. ఇక్కడో వ్యక్తి గంజాయి మత్తులో పెట్రోల్ బంకుకు నిప్పు పెట్టారు. 
 
నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మల్లాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నాచారం మల్లాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో.. పెట్రోల్ పడుతుండగా గంజాయి మత్తులో వున్న ఆకతాయిలు నిప్పు పెట్టారు. 
 
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. అందరూ షాకయ్యారు. దీంతో అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది నిప్పును ఆర్పేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని యువకులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

చిత్రపరిశ్రమలో విపరీతమైన లింగ వివక్ష : నటి కృతి సనన్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments