Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశాలు.. ప్రశాంత్ కిషోర్

సెల్వి
సోమవారం, 8 ఏప్రియల్ 2024 (12:48 IST)
తెలంగాణలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మంచి అవకాశాలు ఉన్నాయని మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి మొదటి లేదా రెండో స్థానం దక్కుతుందని ఆయన జోస్యం చెప్పారు. 
 
తెలంగాణలో పరిస్థితిని పరిశీలిస్తే అది బీజేపీకి చెప్పుకోదగ్గ విజయం అని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. అయితే, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పార్టీకి వ్యతిరేకత రాకపోవచ్చన్నారు. పార్టీకి 370 సీట్లు వచ్చే అవకాశం లేదని, అయితే మొత్తం మీద 300 కంటే ఎక్కువ సీట్లు సాధించవచ్చని కిషోర్ సూచించారు. 
 
ఉత్తరాది రాష్ట్రాల్లో భాజపా ప్రాబల్యంలో ఎలాంటి మార్పు ఉండదని, అయితే దక్షిణాది, తూర్పు భారతంలో ఆ పార్టీకి గతంలో కంటే కొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉందని, ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

శేఖర్ కమ్ముల ఆణిముత్యాలు తీస్తున్నాడు; జాన్వి తో ఒక సినిమా చేస్తా : చిరంజీవి

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నవ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments