Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశాలు.. ప్రశాంత్ కిషోర్

సెల్వి
సోమవారం, 8 ఏప్రియల్ 2024 (12:48 IST)
తెలంగాణలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మంచి అవకాశాలు ఉన్నాయని మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి మొదటి లేదా రెండో స్థానం దక్కుతుందని ఆయన జోస్యం చెప్పారు. 
 
తెలంగాణలో పరిస్థితిని పరిశీలిస్తే అది బీజేపీకి చెప్పుకోదగ్గ విజయం అని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. అయితే, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పార్టీకి వ్యతిరేకత రాకపోవచ్చన్నారు. పార్టీకి 370 సీట్లు వచ్చే అవకాశం లేదని, అయితే మొత్తం మీద 300 కంటే ఎక్కువ సీట్లు సాధించవచ్చని కిషోర్ సూచించారు. 
 
ఉత్తరాది రాష్ట్రాల్లో భాజపా ప్రాబల్యంలో ఎలాంటి మార్పు ఉండదని, అయితే దక్షిణాది, తూర్పు భారతంలో ఆ పార్టీకి గతంలో కంటే కొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉందని, ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఓజీ' చిత్రం అందరినీ రంజింపజేసేలా ఉంటుంది : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

"ఓజీ" బెన్ఫిట్ షో టిక్కెట్ ధర రూ.1.29 వేలు - సొంతం చేసుకున్న వీరాభిమాని

పీఎంవో నుంచి కాల్ వస్తే కల అనుకున్నా : మోహన్ లాల్

చార్మింగ్ స్టార్ శర్వానంద్ 36వ సినిమా- స్కిల్డ్ మోటార్ సైకిల్ రేసర్‌గా లుక్ అదుర్స్

అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి- 4K డాల్బీ అట్మాస్‌తో శివ రీ రిలీజ్.. నాగార్జున ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

రీస్టార్ట్ విత్ ఇన్పోసిస్.. మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏంటది?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

తర్వాతి కథనం
Show comments