Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశాలు.. ప్రశాంత్ కిషోర్

సెల్వి
సోమవారం, 8 ఏప్రియల్ 2024 (12:48 IST)
తెలంగాణలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మంచి అవకాశాలు ఉన్నాయని మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి మొదటి లేదా రెండో స్థానం దక్కుతుందని ఆయన జోస్యం చెప్పారు. 
 
తెలంగాణలో పరిస్థితిని పరిశీలిస్తే అది బీజేపీకి చెప్పుకోదగ్గ విజయం అని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. అయితే, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పార్టీకి వ్యతిరేకత రాకపోవచ్చన్నారు. పార్టీకి 370 సీట్లు వచ్చే అవకాశం లేదని, అయితే మొత్తం మీద 300 కంటే ఎక్కువ సీట్లు సాధించవచ్చని కిషోర్ సూచించారు. 
 
ఉత్తరాది రాష్ట్రాల్లో భాజపా ప్రాబల్యంలో ఎలాంటి మార్పు ఉండదని, అయితే దక్షిణాది, తూర్పు భారతంలో ఆ పార్టీకి గతంలో కంటే కొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉందని, ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments