Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశీ బంగారం స్మగ్లింగ్.. రూ.3 కోట్ల విలువైన పసిడి స్వాధీనం

సెల్వి
శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (10:18 IST)
కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు స్మగ్లింగ్ చేసిన విదేశీ బంగారం తరలింపుపై నిఘా వర్గాల సమాచారం మేరకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు బుధవారం రాత్రి నగర శివార్లలో కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.2.94 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. స్మగ్లింగ్ చేసిన బంగారాన్ని కారులో ప్రత్యేకంగా తయారు చేసిన రెండు క్యావిటీల్లో చాకచక్యంగా దాచి ఉంచారు. ఒక రహస్య కుహరం డ్యాష్‌బోర్డ్ క్రింద డ్రైవర్ సీటుకు ఎడమ వైపున దీనిని కనుగొన్నారు. మరొకటి కారు వెనుక ట్రంక్ ఫ్రేమ్‌పై ఉంది. 
 
ఈ క్రమంలో 3982.070 గ్రాముల బరువున్న విదేశీ బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాహనంతో పాటు బంగారాన్ని స్వాధీనం చేసుకుని, కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని కస్టమ్స్, చట్టం, 1962 నిబంధనల ప్రకారం అరెస్టు చేశారు. దీని విలువ రూ. 2,94,55,372 కోట్లు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ధృవ వాయు నటించిన దర్శకత్వం వహించిన కళింగ మూవీ రివ్యూ

ఓజీ కోసం కలరిపయట్టును ప్రాక్టీస్ చేస్తోన్న శ్రీయా రెడ్డి

చంద్రబాబుకు వరద రిలీఫ్ కింద చెక్ ను అందించిన బాలక్రిష్ణ

బంధీ టీజర్ రిలీజ్ - ప్రకృతిని కాపాడే పాత్రలో ఆదిత్య ఓం

క సినిమా నుంచి తన్వీ రామ్ నటిస్తున్న రాధ క్యారెక్టర్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ పువ్వు చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే?

నాణ్యతకు భరోసా: బ్రాండెడ్ టీ ప్యాకేజీలను కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

Chicken Pepper Fry.. ఎలా చేయాలి.. ఆరోగ్య ప్రయోజనాలేంటి?

డెంగ్యూ వచ్చిందని గ్లాసెడు బొప్పాయి రసం ఒకేసారి తాగుతున్నారా?

ఈ లక్షణాలు కనబడితే కిడ్నీలు చెడిపోతున్నాయని అనుకోవచ్చు

తర్వాతి కథనం
Show comments