Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహానంది ఆలయానికి సామాన్య భక్తుడి రూ.2కోట్ల విలువైన భారీ విరాళం (video)

సెల్వి
శనివారం, 26 అక్టోబరు 2024 (12:54 IST)
mahanandi
శ్రీశైలం ఆలయానికి వెళ్లిన భక్తులు.. మహానంది ఆలయానికి కూడా వెళ్లటం పరిపాటి. అయితే తాజాగా మహానంది ఆలయానికి భారీ విరాళం అందింది. మహానంది ఆలయానికి ఓ రిటైర్డ్ లెక్చరర్ భారీ విరాళం అందజేశారు. 
 
భక్తుడైన ఆ రిటైర్డ్ లెక్చరర్.. మహానందికి రూ.2కోట్లకు పైగా విలువైన ఆస్తులను విరాళంగా అందజేశారు. మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన రాజు, శకుంతల అనే దంపతులు ఈ విరాళాన్ని మహానందికి ప్రకటించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. 
 
ఈ విరాళాల కింద మహానంది ఆలయానికి 2.10 ఎకరాల భూమిని, ఐదు సెంట్లలో కట్టిన ఇంటిని అందజేశారు. గురువారం దేవస్థానం ఈవో చేతికి ఈ ఆస్తులకు చెందిన పత్రాలను దంపతులు ఇద్దరూ అందజేశారు. మహానంది ఆలయం అభివృద్ధి కోసం రాజు గతంలోనూ విరాళాలు అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments