Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి అవమానం.. పేరు మర్చిపోయిన యాంకర్ (video)

సెల్వి
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (15:07 IST)
Revanth Reddy
నేషనల్ సైన్స్ డేలో భాగంగా నిర్వహించిన విజ్ఞాన్ వైభవ్ ఈవెంట్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముందు తెలంగాణ సీఎం అని సంబోధిస్తూ రేవంత్ రెడ్డి పేరును యాంకర్ మరిచిపోయారు. గచ్చిబౌలిలో తాజాగా సీఎం పాల్గొన్న కార్యక్రమంలో ఆయన పేరును యాంకర్ మర్చిపోయారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇలా జరగడం ఇది రెండోసారి. జాతీయ సైన్స్​ దినోత్సవం సందర్భంగా డీఆర్​డీవో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 
 
విజ్ఞాన్ వైభవ్-2కె25 పేరిట గచ్చిబౌలి స్టేడియంలో రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శన చేస్తోంది. ఈ విజ్ఞాన్ వైభవ్-2కె25ను సీఎం రేవంత్‌రెడ్డి, రక్షణమంత్రి రాజ్‌నాథ్ ప్రారంభించారు. 200 స్టాళ్లల్లో మూడు రోజుల పాటు ఈ ఎక్స్​పో కొనసాగనుంది. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన పరేడ్​లో జీపుపై కేంద్రమంత్రి రాజ్​నాథ్​ సింగ్​, సీఎం రేవంత్​ రెడ్డి వెళ్లారు. అక్కడ ఉన్న చిన్నారులకు అభివాదం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty: రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అభిమానిగా నవీన్‌ పోలిశెట్టి పై థియేటర్‌ లో షూట్‌ !

రూ.2.4 కోట్ల క్రిప్టోకరెన్సీ మోసం: తమన్నా, కాజల్ అగర్వాల్‌లను పోలీసులు ప్రశ్నించాలి?

సినీ నటి జయప్రద సోదరుడు రాజబాబు కన్నుమూత

పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్టులో ఏముందంటే...

Suriya: సూర్య రెట్రో చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో తీసుకువస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments