Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

సెల్వి
సోమవారం, 2 డిశెంబరు 2024 (21:01 IST)
తెలంగాణలో అప్పుల బాధ ఓ ఆటో డ్రైవర్ ప్రాణాలు తీసుకుంది. శివ్వంపేట మండల కేంద్రంలో ఆదివారం అర్థరాత్రి ఆటో రిక్షాను కొనుగోలు చేసేందుకు తీసుకున్న అప్పు ఈఎంఐ కట్టలేక మరో ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శివ్వంపేటకు చెందిన సంజీవ్ (34) ఆదివారం రాత్రి తన ఇంట్లోని సీలింగ్‌కు ఉరివేసుకుని కనిపించాడు. 
 
ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్ సర్వీస్‌ను ప్రవేశపెట్టినప్పటి నుండి, సంజీవ్ తన ఆటో ఈఎంఐ చెల్లించడానికి చాలా కష్టపడుతూ వచ్చాడు. ఈ ఘటనపై భార్య శ్రీకన్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
మరోవైపు శివ్వంపేట మండలం పోతులబొగుడ గ్రామంలో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మందా నాగులు (32) అనే వ్యక్తి వివిధ మార్గాల్లో అప్పులు చేసి కొత్త ఇల్లు నిర్మించుకున్నాడు. అప్పులు తీర్చలేక ఉరివేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments