Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయంలోకి వచ్చాడని దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

సెల్వి
ఆదివారం, 4 మే 2025 (09:05 IST)
man
అంటరానితనం అమానుషం అని ఎందరు మహానుభావులు చెప్పినా.. మన జనాల్లో మార్పు అనేది రావట్లేదు. ఆధునికత పెరిగినా మనిషిలో మార్పు మాత్రం ఇంకా రాలేదు. తాజాగా తెలంగాణలో దారుణం జరిగింది. ఆలయంలోకి వచ్చాడని.. దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు. 
 
అంతేగాకుండా.. ఆలయ గోడకు కట్టేసి దళిత యువకుడిపై ఆర్ఎస్ఎస్, బీజేపీ, భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నాయకులు దాడికి పాల్పడ్డారు. మతిస్థిమితం లేని దళిత యువకుడు అజయ్ కుమార్ తాగి గుడి ఎక్కాడని ఈ దాడికి పాల్పడినట్లు ఆర్ఎస్ఎస్ఎస్ నాయకులు అంటున్నారు. 
 
ఈ ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేణి గ్రామంలో జరిగింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంకా ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బావ బాగానే సంపాదించారు.. కానీ, మమ్మల్ని కొందరు మోసం చేశారు... డిస్కోశాంతి

నేత చీర కట్టుకున్న స్రీ లా యూనివర్సిటీ పేపర్ లీకేజ్ చిత్రం: బ్రహ్మానందం

Sathya Raj: భారీ ఎత్తున డేట్ మార్పుతో రిలీజ్ కాబోతోన్న త్రిబాణధారి బార్బరిక్

హారర్, లవ్, కామెడీ ఎంటర్టైనర్ తో లవ్ యూ రా చిత్రం

మండాడి శరవేగంగా చిత్రీకరణ, విలన్ గా సుహాస్ స్పెషల్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం