విమానంలో విషపూరిత పాములు... వణికిపోయిన ప్రయాణికులు

ఠాగూర్
సోమవారం, 25 నవంబరు 2024 (15:18 IST)
బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన ఓ విమానంలో విషపూరిత పాములను విమానాశ్రయ అధికారులు గుర్తించారు. ఈ విషపూరిత పాములను ఇద్దరు మహిళా ప్రయాణికులు తమ వెంట తీసుకొచ్చినట్టు గుర్తించారు. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఇలా పాములు కనిపించడం ఎయిర్‌పోర్టులో కలకలం రేపింది. 
 
అధికారులు జరిపిన తనిఖీల్లో పాములు ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ప్రయాణ సమయంలో బ్యాగుల్లోని పాములు బయటికొస్తే తమ పరిస్థితి ఏంటని వారు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఈ విషపూరితమైన పాములను బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ నగరానికి ఎందుకు తీసుకొచ్చారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. పాముల సరఫరా వెనుక ఏదైనా కుట్ర దాగుందా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇక ప్రయాణికుల వద్ద దొరికిన ఆ పాములను అధికారులు అనకొండ పిల్లలుగా గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments