Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండికి వార్నింగ్ : గద్దర్ అన్న గల్లీ అని రాసుకునేటట్లు చేస్తా బిడ్డా.. సీఎం రేవంత్ రెడ్డి

ఠాగూర్
శనివారం, 1 ఫిబ్రవరి 2025 (09:15 IST)
తెలగాణ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు. గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వాలని సీఎం రేవంత్ కేంద్రానికి లేఖ రాయగా, కేంద్రం పట్టించుకోలేదు. దీనిపై సీఎం తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర మంత్రిగా ఉన్న తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ మాత్రం గట్టిగా కౌంటర్ ఇచ్చారు. బీజేపీ కార్యకర్తలను చంపిన గద్దర్‌కు పద్మ అవార్డు ఎందుకు ఇవ్వాలని.. మేం ఇవ్వం అంటూ వ్యాఖ్యానించారు. పైగా, గద్దర్‌ను లక్ష్యంగా చేసుకుని బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సమాజ విద్రోహ శక్తిగా అభివర్ణించారు. తుపాకీ చేతబట్ట అనేక మంది ప్రాణాలు తీశాడంటూ ఆరోపించారు. 
 
దీంతో సీఎం రేవంత్ రెడ్డికి కోపమొచ్చింది. ఇంకోసారి గద్దర్‌ను కించపరిచేలా మాట్లాడితే మీ పార్టీ ఆఫీసులు ఉన్న ప్రాంతానికి గద్దర్ పేరు పెడతానంటూ హెచ్చరించారు. అపుడు మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దర్ అన్న గల్లీ అని రాసుకునేటట్లు చేస్తా బిడ్డా, ప్రతి దానికి మా దగ్గర మందు ఉంది సామి అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 




 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అజిత్ కుమార్ పట్టుదలకు యు/ఎ సెన్సార్

అప్సరా రాణి రాచరికం మూవీ ఎలా ఉందంటే.. రాచరికం రివ్యూ

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments