Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెస్టారెంట్లలో బిర్యానీ తినాలంటే భయం.. పన్నీర్ బిర్యానీలో చికెన్ ముక్కలు

సెల్వి
శుక్రవారం, 18 అక్టోబరు 2024 (09:51 IST)
రెస్టారెంట్లలో బిర్యానీ తినాలంటే.. ఇంకా కొంచెం తినాలనిపిస్తుందని అంటారు ఆహార ప్రియులు. అయితే బయట ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వుండాలి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఈ మధ్య కాలంలో రెస్టారెంట్ ఆహారంలో బిర్యానీ రకాల్లో బొద్దింకలు, జెర్రిలు కనిపించిన సంఘటనలు వున్నాయి. 
 
తాజాగా నగరంలోని వినాయక్‌ నగర్‌లోని  ఓ హోటల్‌లో పన్నీర్ బిర్యానీ పార్శిల్ ఆర్డర్ ఇస్తే ఆ బిర్యానీలో పన్నీర్‌తో పాటు చికెన్ ముక్కలు కనిపించాయి. దీంతో సదరు కస్టమర్ ఖంగుతిన్నాడు. 
 
పన్నీర్ బిర్యానీలో చికెన్ ముక్కలు రావడం ఏంటని ఆశ్చర్యానికి గురై శ్రద్ధగా గమనిస్తే అవి చికెన్ ముక్కలేనని కన్‌ఫర్మ్ చేసుకున్నాడు. ఈ ఘటనపై హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments