Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సెల్వి
మంగళవారం, 17 డిశెంబరు 2024 (20:25 IST)
Chain Snatching in Guntur
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరగనూ పెరగనూ దొంగలు పెరిగిపోతున్నారు. భాగ్యనగర్‌లో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపుతున్నాయి. నార్సింగిలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం బండ్లగూడ జాగీర్ మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ పరిధిలో అర్ధరాత్రి తాళాలు వేసి ఉన్న 4 ఇళ్లల్లో దొంగతనం జరిగాయి. 
 
ఇదే తరహాలో ఏపీ గుంటూరు జిల్లా తాడేపల్లిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా తాడేపల్లి కొత్తూరు ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌లో చైన్ స్నాచింగ్ కలకలం రేగింది. 
 
బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కుని పారిపోయారు. అనంతరం ఐదు నిమిషాల్లోనే మరో చోట కూడా మహిళ మెడలో బంగారపు గొలుసు తెంపుకెళ్లారు. 
 
ఇకపోతే.. నెల రోజుల క్రితం ఇదే తరహాలో ఇదే ప్రాంతంలో జరిగిన మరో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. తరచూ ఇలాంటి ఘటనలు జరగడంతో ఇంటి నుంచి బయటికి రావాలంటేనే మహిళలు హడలిపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments