Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సెల్వి
మంగళవారం, 17 డిశెంబరు 2024 (20:25 IST)
Chain Snatching in Guntur
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరగనూ పెరగనూ దొంగలు పెరిగిపోతున్నారు. భాగ్యనగర్‌లో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపుతున్నాయి. నార్సింగిలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం బండ్లగూడ జాగీర్ మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ పరిధిలో అర్ధరాత్రి తాళాలు వేసి ఉన్న 4 ఇళ్లల్లో దొంగతనం జరిగాయి. 
 
ఇదే తరహాలో ఏపీ గుంటూరు జిల్లా తాడేపల్లిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా తాడేపల్లి కొత్తూరు ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌లో చైన్ స్నాచింగ్ కలకలం రేగింది. 
 
బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కుని పారిపోయారు. అనంతరం ఐదు నిమిషాల్లోనే మరో చోట కూడా మహిళ మెడలో బంగారపు గొలుసు తెంపుకెళ్లారు. 
 
ఇకపోతే.. నెల రోజుల క్రితం ఇదే తరహాలో ఇదే ప్రాంతంలో జరిగిన మరో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. తరచూ ఇలాంటి ఘటనలు జరగడంతో ఇంటి నుంచి బయటికి రావాలంటేనే మహిళలు హడలిపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments