Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సెల్వి
మంగళవారం, 17 డిశెంబరు 2024 (20:25 IST)
Chain Snatching in Guntur
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరగనూ పెరగనూ దొంగలు పెరిగిపోతున్నారు. భాగ్యనగర్‌లో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపుతున్నాయి. నార్సింగిలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం బండ్లగూడ జాగీర్ మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ పరిధిలో అర్ధరాత్రి తాళాలు వేసి ఉన్న 4 ఇళ్లల్లో దొంగతనం జరిగాయి. 
 
ఇదే తరహాలో ఏపీ గుంటూరు జిల్లా తాడేపల్లిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా తాడేపల్లి కొత్తూరు ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌లో చైన్ స్నాచింగ్ కలకలం రేగింది. 
 
బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కుని పారిపోయారు. అనంతరం ఐదు నిమిషాల్లోనే మరో చోట కూడా మహిళ మెడలో బంగారపు గొలుసు తెంపుకెళ్లారు. 
 
ఇకపోతే.. నెల రోజుల క్రితం ఇదే తరహాలో ఇదే ప్రాంతంలో జరిగిన మరో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. తరచూ ఇలాంటి ఘటనలు జరగడంతో ఇంటి నుంచి బయటికి రావాలంటేనే మహిళలు హడలిపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments