Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగవ్వపై కేసు నమోదు.. రూ.25 వేల అపరాధం

ఠాగూర్
బుధవారం, 23 అక్టోబరు 2024 (20:28 IST)
మై విలేజ్ షో ద్వారా గుర్తింపు పొంది ప్రస్తుతం బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌‍లో ఓ కంటెస్టెంట్‌గా ఉన్న గంగవ్వ ఇపుడు చిక్కుల్లో పడింది. ఆమెపై తెలంగాణ అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేయడంతో పాటు రూ.25 వేల అపరాధం కూడా విధించారు. ఈ మొత్తాన్ని యూట్యూబర్ రాజు చెల్లించారు. 
 
గంగవ్వతో పాటు యూట్యూబర్ రాజుపై అటవీశాఖ అధికారులు వైల్డ్ లైఫ్ కింద జగిత్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పద్మారావు కేసు నమోదు చేశారు. 2022 సంవత్సరం మే నెలలో తీసిన ఓ వీడియోలో చిలుకను ఉపయోగించడంపై వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఆర్ఓ పద్మారావు తెలిపారు. 
 
జంతు‌ సంరక్షణ ‌కార్యకర్త గౌతమ్ ఈ ఘటన‌పై ఫిర్యాదు చేసినట్లుగా ఎఫ్ఆర్‌వో తెలిపారు. యూట్యూబ్ ‌ప్రయోజనాల కోసం చిలుకను హింసించి వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments