Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగవ్వపై కేసు నమోదు.. రూ.25 వేల అపరాధం

ఠాగూర్
బుధవారం, 23 అక్టోబరు 2024 (20:28 IST)
మై విలేజ్ షో ద్వారా గుర్తింపు పొంది ప్రస్తుతం బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌‍లో ఓ కంటెస్టెంట్‌గా ఉన్న గంగవ్వ ఇపుడు చిక్కుల్లో పడింది. ఆమెపై తెలంగాణ అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేయడంతో పాటు రూ.25 వేల అపరాధం కూడా విధించారు. ఈ మొత్తాన్ని యూట్యూబర్ రాజు చెల్లించారు. 
 
గంగవ్వతో పాటు యూట్యూబర్ రాజుపై అటవీశాఖ అధికారులు వైల్డ్ లైఫ్ కింద జగిత్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పద్మారావు కేసు నమోదు చేశారు. 2022 సంవత్సరం మే నెలలో తీసిన ఓ వీడియోలో చిలుకను ఉపయోగించడంపై వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఆర్ఓ పద్మారావు తెలిపారు. 
 
జంతు‌ సంరక్షణ ‌కార్యకర్త గౌతమ్ ఈ ఘటన‌పై ఫిర్యాదు చేసినట్లుగా ఎఫ్ఆర్‌వో తెలిపారు. యూట్యూబ్ ‌ప్రయోజనాల కోసం చిలుకను హింసించి వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. చితక్కొట్టుకున్న అభిమానులు

లోకేష్ కనగరాజ్‌- రజనీకాంత్ మూవీలో అమీర్ ఖాన్!?

పుష్ప 2 విషయంలో అల్లు అర్జున్ క్లారిటీ రాబోతుంది

సంతాన ప్రాప్తిరస్తు నుంచి చాందినీ చౌదరి ఫస్ట్ లుక్

అద్భుతమైన ప్రీమియర్ టాక్ సొంతం చేసుకున్న వెనం: ది లాస్ట్ డాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకులుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?

ఈ వ్యాధులకు మునగకాయలు దివ్యౌధంలా పనిచేస్తాయి, ఏంటవి?

రోజుకు ఒక్కసారి 4 టీ స్పూన్ల తులసి రసం తాగితే?

జీడిపప్పుకు అంత శక్తి వుందా?

ఫెర్టిలిటీ ఆవిష్కరణలపై ఫెర్టిజ్ఞాన్ సదస్సు కోసం తిరుపతిలో సమావేశమైన 130 మంది నిపుణులు

తర్వాతి కథనం
Show comments