Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగవ్వపై కేసు నమోదు.. రూ.25 వేల అపరాధం

ఠాగూర్
బుధవారం, 23 అక్టోబరు 2024 (20:28 IST)
మై విలేజ్ షో ద్వారా గుర్తింపు పొంది ప్రస్తుతం బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌‍లో ఓ కంటెస్టెంట్‌గా ఉన్న గంగవ్వ ఇపుడు చిక్కుల్లో పడింది. ఆమెపై తెలంగాణ అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేయడంతో పాటు రూ.25 వేల అపరాధం కూడా విధించారు. ఈ మొత్తాన్ని యూట్యూబర్ రాజు చెల్లించారు. 
 
గంగవ్వతో పాటు యూట్యూబర్ రాజుపై అటవీశాఖ అధికారులు వైల్డ్ లైఫ్ కింద జగిత్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పద్మారావు కేసు నమోదు చేశారు. 2022 సంవత్సరం మే నెలలో తీసిన ఓ వీడియోలో చిలుకను ఉపయోగించడంపై వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఆర్ఓ పద్మారావు తెలిపారు. 
 
జంతు‌ సంరక్షణ ‌కార్యకర్త గౌతమ్ ఈ ఘటన‌పై ఫిర్యాదు చేసినట్లుగా ఎఫ్ఆర్‌వో తెలిపారు. యూట్యూబ్ ‌ప్రయోజనాల కోసం చిలుకను హింసించి వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments