సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి.. అసెంబ్లీ సెక్రటరీకి ఫిర్యాదు

సెల్వి
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (17:09 IST)
తెలంగాణ శాసనమండలిలో బీఆర్‌ఎస్ నేతలు రభస సృష్టించారు. శాసనమండలి సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు డిమాండ్‌ చేశారు. సభా స్వరూపాన్ని కాపాడాల్సిన శాసనమండలి సభ్యులపై అగౌరవంగా మాట్లాడడం సరికాదన్నారు. 
 
బీఆర్‌ఎస్ సభ్యులు పోడియంను ముట్టడించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో శాసనమండలి చైర్మన్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. ముఖ్యమంత్రిపై ఫిర్యాదును అసెంబ్లీ సెక్రటరీకి పంపినట్లు కౌన్సిల్ చైర్మన్ తెలిపారు. 
 
మరోవైపు శాసన సభ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటుపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చారు. విగ్రహం ఏర్పాటు ఆవశ్యకతపై అసెంబ్లీలో చర్చించాలని ఆమె కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments