Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్ మహిళలకు క్షమాపణలు చెప్పాలి.. బీజేపీ మహిళా మోర్చా

సెల్వి
శనివారం, 17 ఆగస్టు 2024 (10:09 IST)
మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ మహిళా మోర్చా డిమాండ్ చేసింది. మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పా రెడ్డి తన వ్యాఖ్యలు మహిళల పట్ల అహంకారాన్ని, దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయని విమర్శించారు. 
 
శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటున్న మహిళలను కేటీఆర్ వ్యాఖ్యలు కలవరపరిచాయి. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని పొందుతున్న మహిళలందరూ పేద, మధ్యతరగతి మహిళలేనని శిల్పారెడ్డి అన్నారు. 
 
కేటీఆర్ తన సంపన్నతపై గర్వంతో పేద, మధ్యతరగతి మహిళలను అవమానిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మహిళల గురించి ఒక్కో రకంగా మాట్లాడటం కేటీఆర్‌కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments